మంచు లక్ష్మి నిర్మాతగా సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె తీసిన ఏ సినిమా హిట్ టాక్ తెచ్చుకోలేదు. అలాగే డబ్బు విషయంలో కూడా బాగా వసూళ్లను రాబట్టలేక పోయాయి.
CLICKHERE : ఇండియాలో ఫెమస్ మరియు సంపన్న దేవాలయాలు
CLICKHERE : కృష్ణ భగవాన్ జీవితంలో షాక్ కలిగించే నిజాలు
అయితే ఈ మధ్య తరుణ్ భాస్కర్ చేసిన సినిమా 'పెళ్లి చూపులు'. ఈ సినిమా కథను ముందుగా మంచు లక్ష్మిగారికే చెప్పారట తరుణ్ భాస్కర్. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె నిర్మాణంలో సినిమా చేయలేకపోయానని అన్నాడు.
CLICKHERE : భార్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య బాబు
తరుణ్ మొదట షార్ట్ ఫిలిమ్స్ ఉండేవాడు. ఆ షార్ట్ ఫిల్మ్ నచ్చి లక్ష్మి మంచు తరుణ్ ని పిలిచి ఫ్యూచర్ ఫిలిం చేయటానికి అవకాశం ఇచ్చారు. ఆమెకు 'పెళ్లిచూపులు' కథ కూడా చెప్పాను. ఆమెకు కథ బాగా నచ్చింది. కానీ మంచు లక్ష్మి చాలా బిజీగా ఉండుట వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు.
CLICKHERE : భార్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య బాబు
ఆ తర్వాత సురేష్ బాబు గారికి కథ చెప్పటం...అయన రాజ్ కందుకూరి గారిని పరిచయం చేయటం... సినిమా పట్టాలెక్కటం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమా మంచి హిట్ కొడుతుందని టాలీవుడ్ టాక్. ఇదే జరిగితే మంచు లక్ష్మి 'పెళ్లిచూపులు' మిస్ అయ్యినట్టేనా...
ప్రస్తుతం మంచు లక్ష్మి 'మేము సైతం' అనే కార్యక్రమం చేసి ఎందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇలాంటి మంచి పనులు చేయటానికి మాత్రం తన తండ్రి మోహన్ బాబే ఆదర్శం అంటోంది మంచువారమ్మాయి.