'మేము సైతం' ప్రోగ్రాం వెనక....రహస్యాలు

మంచు లక్ష్మి అనగానే ఒకప్పుడు మోహన్ బాబు గారి ముద్దుల కూతురు అని అనుకొనే వాళ్ళం. ఆ తర్వాత తెలుగు సరిగ్గా రాని ఒక తెలుగు అమ్మాయి అని అనుకున్నాం. 

కానీ ఇప్పుడు కష్టాలు పడేవారి కన్నీళ్లను తుడవాలి అని అనుకున్న ఒక అందమైన అమ్మాయి అని అనుకుంటున్నారు. మనం చాలా రోజుల నుంచి 'మేము సైతం' అనే కార్యక్రమాన్ని చూస్తున్నాం. 

CLICKHERE : బరువు తగ్గటానికి 6 అద్భుతమైన ఐడియాలు

అందులో ఒక సెలబ్రెటీ రావటం బయట ఏదైనా పని చేయటం అందులో కొంత డబ్బు సంపాదించటం, ఆ డబ్బుని బాధలు పడుతూ అక్కడికి వచ్చిన మాములు మనుషుల కన్నీళ్లను తుడవడానికి ఉపయోగపడటం వరకు మనకు తెలుసు. అయితే ఈ కార్యక్రమంలో మనకు తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి. 


CLICKHERE : శ్రీదేవి గురించి కొన్ని షాకింగ్ విషయాలు

ఈ మధ్య కాలంలో మంచు లక్ష్మి ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ కార్యక్రమానికి సంబంధించి అనేక రహస్యాలను చెప్పారు. అవి ఏమిటంటే...యాంకర్ లక్ష్మిని సెలబ్రెటీ లు మీరు పిలవగానే వచ్చేస్తారా అని అడగగా...లక్ష్మి మాట్లాడుతూ ఒక్కసారి పిలవగానే ఎలా వస్తారండి. నెవర్ చాలా కష్టపడాలి. 


కొంత మంది అయితే నాకు పని ఉందని,ఆరోగ్యం బాగోలేదని అని తప్పుకుంటున్నారు. ఆ సమయంలో నేను ఎంత సఫర్ అవుతానో మీకు తెలుసా? అలాగే షో లో వారు చెప్పుకొనే బాధలు విని కళ్ళ వెంట నీళ్లు కారతాయి. 

ఆ టైం లో మేకప్ అంతా పోతుంది. మళ్ళి మొదటి నుండి మేకప్ వేసుకోవాలి. ఈ కార్యక్రమం చేయటానికి మొదట్లో చాలా కష్టమైంది. 

CLICKHERE : టాలీవుడ్ మన్మధుడు ఆస్థి విలువ తెలిస్తే షాక్ అవుతారు
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top