గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి కట్నం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి ప్రస్తుతం తన కూతురి వివాహం కోసం బెయిలుపై బయటకి వచ్చారు. వచ్చిన వెంటనే తన మార్క్ దేశం మొత్తం వినిపించేలా చేసాడు. హైదరాబాదుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు రాజీవ్ రెడ్డికి తన కూతురు బ్రాహ్మణి రెడ్డిని ఇచ్చి ఈ నెల 16 వ తేదీన వివాహం చేస్తున్నారు. తన కూతురి పెళ్ళికి సుమారుగా రూ.500 కోట్లు ఖర్చు పెడుతున్న గాలి అందరిచే ఔరా అనిపిస్తున్నారు. ఆహ్వాన పత్రికలలో వీడియో ఏర్పాటు చేసి అందరి దృష్టిని తన వైపు ఆకర్షించారు. సెలెబ్రెటీలు తన కూతురి పెళ్లికి వస్తే కోటి ఇస్తా అని చెప్పి అందరిచే వామ్మో అనిలా చేసాడు. 


CLICKHERE : తినే పదార్థాలను న్యూస్ పేపర్లో చుడుతున్నారా బీ కేర్ ఫుల్.. ఎందుకంటే..!!

అయితే ఇప్పుడు గాలి తన కూతురి పెళ్లి కోసం ఎంత కట్నం ఇస్తున్నారో తెలుసా….? రూ. 12వేల కోట్లు అండి. అవును మీరు విన్నది నిజమే అక్షరాలా తొమ్మిది వేలకోట్లు. ఈ కట్నం ద్వారా ఒక చిన్నపాటి నీటి పారుదల ప్రాజెక్ట్ కట్టొచ్చు. ప్రస్తుతం నోట్ల రద్దు కారణంగా గాలి అంత డబ్బు ఇవ్వలేకపోతున్నారంట. నోట్ల రద్దు ప్రభావం గాలి కూతురి పెళ్లి మీద కూడా పడిందట.

CLICKHERE : కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ ఉదయాన్నే ప‌ర‌గడుపున తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఇప్పటికే కట్నం కింద రూ.7 వేల కోట్లు ఇచ్చిన గాలి మిగతా డబ్బుని బంగారం రూపంలో సమర్పించనున్నారంట. తన కూతురి పెళ్ళిలో డబ్బు వొద్దన్న పనోళ్ళకి బంగారం ఇచ్చిన గాలి, ఇప్పుడు కట్నం కింద సుమారు రెండు టన్నున్నర విలువచేసే బంగారాన్ని కానుకగా ఇస్తున్నారు. ఐతే అప్పట్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికీ రూ.45 కోట్లు విలువచేసే బంగారు కిరీటాన్నిఇచ్చారు. 

CLICKHERE : పవన్‌ జీవన విధానం చూస్తే షాక్‌ కావాల్సిందే!

CLICKHERE : చెర్రీ, ఉపాస‌న తమ డ్రీమ్ హౌస్ కు ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారో తెలుసా?


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top