చిరు షో ని 'హిట్' చేస్తాడా 'ప్లాప్' చేస్తాడా ....టాక్ ఏమిటో తెలిస్తే షాక్

“మీలో ఎవరు కోటీశ్వరుడు” మా టీవిలో అప్పట్లో ప్రతి రోజు రాత్రి 9గంటలకి ప్రసారమయ్యేది. ఈ కార్యక్రమం అప్పట్లో తెలుగు టీవీ ఛానెల్ చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించింది. మొదటగా అక్కినేని నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్ట్ గా చేసారు. అయితే మొదట సీజన్ కి వచ్చినంత రేటింగ్ మిగతా సీజన్లకి రాలేదు. బుల్లితెరపై అత్యధిక టిఆర్పి కలిగిన కార్యక్రమంగా నమోదైన ఈ షో ఆ తరువాత గణనీయంగా తగ్గిపోయింది. 


CLICKHERE : సూర్య నమస్కారాలు ఎలా చేస్తే పుణ్యం లభిస్తుంది.?

తాజాగా ఈ షోకి నాగార్జున స్థానంలో హోస్ట్ గా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్నారు. వచ్చే నెల నుండి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. అయితే తాజాగా ఈ షో కోసం చేసిన ప్రమోషన్స్ చప్పగా నడుస్తున్నాయి. ప్రేక్షకుల నుండి కూడా నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ ప్రోమోలు ఆశించినంత స్థాయిలో లేవని ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారంట.

CLICKHERE : ఎసిడిటీ సమస్యా ఐతే ఈ సీక్రెట్ రెమెడీ ఫాలో అయిపోండి..!

ప్రోమోలలో చిరు నటన మరింత నాటకీయంగా ఉందని అంతే కాకుండా చిరు ఎక్కువగా నటిస్తున్నారని కోటీశ్వరుడు అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ షోలో మొదట వ్యాఖ్యాతగా చేసిన నాగార్జున సహజంగా నటించారు. అయితే చిరు మాత్రం అంత సహజంగా నటించట్లేదని, ఈ షోని చిరు చెడగొట్టేలా వున్నాడని కామెంట్లు కూడా వస్తున్నాయి. 

CLICKHERE : పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించే అద్భుత పానీయం

ఈ సీజన్ మొత్తం ఇలానే నడిస్తే ఈ షో ప్లాప్ అయ్యి, దానికున్న ఇమేజ్ మొత్తం పోతుందని సదరు నిర్మాతలు కూడా భయపడుతున్నారట. అయితే చిరు మాత్రం మంచి ప్రోమోలు డిజైన్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. మరి ఈ షో హిట్ అవుంతుందో ప్లాప్ అవుతుందో..? కొన్ని రోజుల్లోనే తెలిసిపోతుంది.

CLICKHERE : బాహుబలి వీరుల రెమ్యూనరేషన్....వింటే షాక్ అవ్వాల్సిందే

CLICKHERE : జబర్దస్త్ రష్మి అరెస్ట్...కారణం తెలిస్తే షాక్ అవుతారు...!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top