జియో వినియోగదారులకు శుభవార్త.. ఫ్రీ ఆఫర్ పొడిగింపు


రిలయన్స్ జియో వినియోగదారులకు మరో గుడ్ న్యూస్. హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను మరో ఏడాది పాటు అందుకునేందుకు ప్రవేశపెట్టిన ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రవేశపెట్టిన జియో దాని గడువును పొడిగించనుంది. ఈ నెలఖారుతో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువు ముగియనుండడంతో దానిని మరో నెలపాటు పొడిగించనున్నట్టు సమాచారం.

CLICKHERE : ఈ జావా ఉదయం పూట త్రాగితే పొట్ట తగ్గడమే కాకుండా ఒంటికి ఎంతో చలవ చేస్తుంది! ఏమిటో మీరే చూడండి


ఏప్రిల్ 30 వరకు ఈ ఆఫర్‌ను పొడిగించనున్నట్టు ఓ టెలీ విశ్లేషణ సంస్థ తెలిపింది. అయితే ఈ విషయమై జియో నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కాగా, ఇప్పటికే 84 శాతం మంది ఖాతాదారులు ప్రైమ్ మెంబర్‌షిన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top