ఈటీవి లో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతోన్న జబర్దస్త్ షో ఎంతటి ప్రజాధారణ పొందిందో అందరికి తెలిసిందే. ఈ షో ద్వారా అనేక మంది కామెడీ నటులకు మంచి జీవితం లభించింది. అంతేకాదండయో ఈ షో యాంకర్లైన అనసూయ,రేష్మి కూడాచాల పాపులర్ అయ్యారు.అయితే ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయ్యిందో…అంతే వివాదాల్లో కూడా ఉంది. ఈ ప్రోగ్రాం లో అడల్ట్ కామెడి ఎక్కువయ్యిందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు జబర్ధస్త్ షో చేసే నటులు బయట వల్గర్గా బిహెవ్ చేసి వార్తల్లో కూడా ఎక్కారు. అయినా కూడా ఈ షో రేటింగ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.
అయితే తాజాగా ఈ ప్రోగ్రాం కు పోటీగా మరో ఎంటర్ టైన్మెంట్ చానల్ వారు మరో ప్రోగ్రాం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అయితే బూతు కామెడి కాస్త తగ్గించి చేయబోతున్నారని వినికిడి. ఈ ప్రోగ్రాం లో పోసాని కృష్ణ మురళి , రమ్యకృష్ణ లను జడ్జీ లుగా సెలెక్ట్ చేయబోతున్నారట. మరి జబర్దస్త్ కు పోటీ ఇచ్చే దమ్ము ఉందో లేదో చూడాలి మరీ.
CLICKHERE : జబర్దస్త్ రష్మి అరెస్ట్...కారణం తెలిస్తే షాక్ అవుతారు...!
CLICKHERE : మీ ఇంట్లో బంగారం ఉందా..మరో షాక్ ఇవ్వనున్న మోడీ...!