ఆమె ఒకప్పుడు బడా హీరోయిన్… బాలీవుడ్, టాలీవుడ్లలో స్టార్ హీరోయిన్…. ఆ తర్వా సినిమాలకు దూరమై గృహిణి అవతారం ఎత్తారు… అయినా ఆమె నిత్యం వార్తల్లో వ్యక్తిగానే నిలుస్తూ వచ్చారు.. కారణం ఒక్కటే టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఆమె…. ఎంతో వినమ్రంగా ఉండే నమ్రత తిరుపతికి వెళ్లి గుండు చేయించుకున్నారు.
CLICKHERE : గారెలూ, బూరెలూ ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే....
CLICKHERE : తట్టుకోలేని కడుపు మంట వస్తుందా?? సెకండ్లలో తగ్గించే టెక్నిక్…
CLICKHERE : 'స్టార్ మహిళ' గురించి తెలియని కొన్ని నిజాలు
తన మొక్కు తీర్చుకోవడానికి ఆమె శ్రీవారికి తలనీలాలు ఇచ్చారు… కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి స్వామిని దర్శించుకున్న నమ్రత తలనీలాలు సమర్పించారు….. అయితే మహేష్ బాబు మాత్రం చెన్నైలో మురుగదాస్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో ఆయన రాలేకపోయారని సమాచారం.
CLICKHERE : ఇది చదివితే సోడా త్రాగటానికి భయపడతారు
సాధారణంగా చాలా తక్కువమంది మహిళలే గుండు చేయించుకుంటారు… సాధారణంగా శ్రీవారికి మహిళలు కూడా తలనీలాలు ఇస్తారు కానీ చాలా తక్కువగా అలా జరుగుతుంది… ఎంతో పెద్ద మొక్కు ఉంటే కానీ మహిళలు త్వరగా తలనీలాలు ఇవ్వరు…అలాంటిది నాటి స్టార్ హీరోయిన్, నేటి సూపర్స్టార్ మహేష్బాబు భార్య నమ్రత తలనీలాలు ఇవ్వడం టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది…. ఆమె ఏం మొక్కుకుంది అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది… నమ్రత పెద్ద మొక్కే మొక్కిందని, ఆ మొక్కు తీరినందునే శ్రీవారికి తలనీలాలు ఇచ్చిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి…
CLICKHERE : ముఖేష్ అంబానీ ఆస్థి విలువ తెలిస్తే....షాక్
అయితే శ్రీమంతుడు సినిమా సూపర్హిట్ అయినందుకు ఆమె తన మొక్కు తీర్చుకుందా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి…. బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడంతో మహేష్బాబుకు మళ్లీ సూపర్హిట్ రావాలని కోరుకుందేమో అంటున్నారు అభిమానులు… ఏదేమైనా తలనీలాలు ఇచ్చినందుకు నమ్రత కోరికను ఆ వెంకన్నే తీర్చే ఉంటాడంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అందుకే ఆమె మొక్కు తీర్చుకుందని వాళ్లు చెబుతున్నారు.
CLICKHERE : ముఖేష్ అంబానీ ఆస్థి విలువ తెలిస్తే....షాక్