బుల్లి తెరపై యాంకర్ల గా వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుని ఆ తరవాత వెంతెరలోకి వెళ్లి అక్కడ వాళ్ళ అందాలతో కుర్రకారును ఆకట్టుకున్న అనసూయ రేష్మీలకు చెక్ పెట్టడానికి ఆ హీరోయిన్ రానుంది అని అనుకుంటున్నారు.ఇంతకీ వీరిద్దరికీ చెక్ పెట్టె ఆ హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా?. నచ్చావులే మూవీతో సిల్వర్ స్క్రీన్పై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సినిమా హిట్ కావడంతో యూత్లో క్రేజ్ సంపాదించింది మాధవీలత.
CLICKHERE : ఉర్జిత్ పటేల్, అంబానీ తోడల్లుళ్లు... ?..... ఈ నిజాలు వింటే విస్తుపోతారు
CLICKHERE : KFC చికెన్ తింటున్నారా? ఐతే ఈ వీడియో చూడండి... మళ్ళీ జీవితంలో ఇక తినరు...
అయితే ఇప్పటి బుల్లితెరలో నంబర్ వన్ ప్రోగ్రాం అయిన జబర్దస్త్కి పోటీగా ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయబోతుంది ఒక చానల్. అందులో నాగబాబు-రోజాలకు పోటీగా రమ్యకృష్ణ-పోసాని జడ్జీలుగా చేయగా… అందులో యాంకర్ గా మాధవీలత చేయబోతుంది. మరి బుల్లి తెరపై సక్సెస్ అయ్యి వెంతేరపై అంతగా సక్సెస్ సాధించలేక పోయారు రేష్మి అనసూయలు. వెండితెరపై సక్సెస్ సాదించలేక, బుల్లితెరకి వస్తుంది మాధవీలత. మరి అక్కడ సక్సెస్ కాని వాళ్ళు ఇక్కడ.. ఇక్కడ సక్సెస్ కాని వారు అక్కడ సక్సెస్ అవుతారు అనుకుంటే… మాధవీలత బుల్లితెరపై సక్సెస్ అయ్యి రేష్మీ- అనసూయకు చెక్ పెడుతుందా అని అనుకుంటున్నారు.
CLICKHERE : రాత్రి పడుకోబోయే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..!
CLICKHERE : మాంసాహారం తిన్న వారు గుడికి ఎందుకు వెళ్ళరో తెలుసా??
ఆ తరవాత నానితో ‘స్నేహితుడా’లో హీరోయిన్గా చేసింది కాని… ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆతర్వాత టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్ లు వరించకపోవడంతో, తమిళ మూవీస్లో ట్రై చేసినా అక్కడా సక్సెస్ కాలేదు. హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ బాగా ఫాలోవర్స్ ని పెంచుకుంది అమ్మడు.
CLICKHERE : KFC చికెన్ తింటున్నారా? ఐతే ఈ వీడియో చూడండి... మళ్ళీ జీవితంలో ఇక తినరు...