ఒకప్పటి మన హీరోయిన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన అందాల భామలు ఇప్పుడు వేరే రూట్ లో వస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.... రంభ,రాశి, రమ్యకృష్ణ,నగ్మా,మీనా,రోజా,సంఘవి. ఈ హీరోయిన్స్ అంతా 80,90 లలో పరిశ్రమకు వచ్చి ఒక ఊపు ఊపిన సంగతి అందరికి తెలిసిన విషయమే. చిన్న హీరో పెద్ద హీరో అనే తారతమ్యం లేకుండా తమిళం,కన్నడం,మలయాళం,తెలుగు భాషల్లో నటించారు ఈ వయ్యారి భామలు. 

CLICKHERE : జగపతిబాబు ఆస్థి మొత్తం ఎలా పోయిందో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ రెడీ అవుతున్నారు ఈ భామలు. వీరిలో మొదటగా రమ్యకృష్ణ గురించి చెప్పుకోవాలి. రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా బాహుబలిలో శివగామి పాత్ర తరవాత ఆమె రేంజ్ మారిపోయింది. ఆమె అటు సీరియల్స్ ఇటు సినిమాలతో బిజీగా ఉంది.

CLICKHERE : రూ.2,000 నోట్లు ఎక్కడ ప్రింట్ అయ్యాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇక రాశి విషయానికి వస్తే చిన్న వయస్సులోనే పరిశ్రమకు వచ్చి అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం బాగా లావుగా మారటంతో అవకాశాలు వచ్చిన చేయలేని పరిస్థితికి చేరింది. దాంతో రియాలిటీ షోస్ అంటూ బుల్లితెరపై అడుగులు వేసింది. రంభ కోర్టు కేసులు అన్ని పూర్తి చేసుకొని చెన్నై లో ఉంటుంది. ఈ భామకు టివి ఛానల్స్ లో ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

CLICKHERE : బాహుబలి వీరుల రెమ్యూనరేషన్....వింటే షాక్ అవ్వాల్సిందే

మినా అయితే వీరి కంటే ముందుగానే టివి లో ప్రవేశించింది. రోజా అయితే జబర్జస్ట్,రచ్చబండ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సంఘవి కూడా అనేక టివి కార్యక్రమాలు చేసింది. నగ్మాను ఒక ఛానల్ వారు తీసుకురావటానికి గట్టి ప్రయత్నాలను చేస్తున్నారట.

CLICKHERE : మీ ఇంట్లో బంగారం ఉందా..మరో షాక్ ఇవ్వనున్న మోడీ...!

CLICKHERE : అల్యూనినియం ( సిల్వర్ ) పాత్రలలో వంట చేస్తే అది స్లో పాయిజన్ గా ఎలా మూరుతుందండే.???

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top