అవి ఆహారంతో పాటు జీర్ణమై రక్తంలో కలిసిపోతాయి. అలా కాకుండా వెంటనే రక్తంలో కలిసిపోవాల్సిన అవసరం ఉన్నపుడూ, కడుపుపై ఎలాంటి నెగెటివ్ ప్రభావం ఉండవనుకున్నప్పుడూ వాటిని భోజనానికి ముందే వేసుకోమని చెప్తారు. అలాగే కొన్ని మందులు పాలు, టీ, కాఫీలతో తీసుకోవద్దని చెప్తారు. ఎందుకంటే ఆ ద్రవాలలోని రసాయన మిశ్రమాలకు, మందులలోని రసాయనాలకు చర్య జరిగి దుష్ఫలితాలు కలిగే అవకాశముంటుంది.
భోజనానికి ముందు, భోజనం తర్వాత ట్యాబ్లెట్స్ ఎందుకు వేసుకోవాలో తెలుసా?
9:31:00 PM
Share to other apps