వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో సాధ్యమైనంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జీర్ణమయ్యే తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. మాంసాహారం కన్నా శాకాహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు ఎటువంటి ముప్పు ఉండదని అంటున్నారు డైటీషియన్లు. వంటకాలలో అల్లం, ఉల్లిపాయలను ఎక్కువగా ఉపయోగించాలి. అల్లం తీసుకోవడం వల్ల కడుపులో ఉండే క్రిములు నశిస్తాయి. అలాగే కాకర, బార్లీ, ఓట్స్ వంటి ఆహారంగా తీసుకుంటే మంచిది. ఈ కాలంలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను నీటితో బాగా కడిగిన తరువాతే తీసుకోవాలి.
అల్లం...అమృతం
teluguLifestyle Editor
7:30:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.