ప్రధానమంత్రి నరేంద్ర మోడి నల్లదనం, నకిలీ కరెన్సీ అరికట్టడానికి పెద్ద నోట్లు రద్దు చేసిన నేపధ్యంలో నల్ల కుబేరులు తమ బ్లాక్ మనీ ని వైట్ మనీగా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తమకు తెలిసినవారు,పని మనుషుల అకౌంట్లలో రూ 2.5 లక్షల వరకు డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం కొత్త నిభందనను ప్రవేశపెట్టినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
CLICKHERE : "కొనుక్కునే ఆకుకూరల" కన్నా "ప్రీగా దొరికే మునగ ఆకే" ఎంతోమిన్న !
CLICKHERE : ఆరోగ్యానికి ఏది మంచిది? బీరా? పాలా? పరిశోదనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి!
CLICKHERE : యాంకర్ లాస్య జీవితం గురించి కొన్ని రహస్యాలు…!!
CLICKHERE : "కొనుక్కునే ఆకుకూరల" కన్నా "ప్రీగా దొరికే మునగ ఆకే" ఎంతోమిన్న !
తెల్ల రేషన్ కార్డు దారులు రూ 2.5 లక్షలు తమ అకౌంట్ లో జమ చేస్తే వారి రేషన్ కార్డు రద్దు చేస్తారట. రేషన్ కార్డుతో పాటు ఆరోగ్య శ్రీ కార్డును దానివల రావాల్సిన ప్రయోజనాలను రద్దు చేస్తారని తెలిసింది. ఈ విషయాన్ని మీకు తెలిసన వారికి టెల్ రేషన్ కార్డు దారులకు తెలియజేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాం...!