1. బాదం పప్పులోని రిబోప్లేవిన్, ఎల్ – అకామిటైన్ లు మెదడును చురుకుగా పని చేసేలా చేస్తుంది. దీని వల్ల వృద్ధాప్యం లో మతి మరుపు ( అల్జీమర్స్ ) రాదు.
2. బాదంలోని పీచు, యాంటీ యాక్సిండెంట్ లు గుండె సంబంధింత వ్యాధులను తగ్గిస్తుంది.
3. తిండి తినమని మారాం చేసే పిల్లలకు రోజు రెండూ మూడూ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినిపిస్తే,వాళ్ళకు కావలసిన పోషకాలు అందుతాయట.
4. ఇది రోజు తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
5. వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతాయి.
6. దీనిలో వుండే కాల్షియం ఎముకలను దంతాలను గట్టి పరుస్తాయి.
7. నరాల వ్యవస్థను శక్తి మంతం చేస్తాయి.
8. ఈ నీటిని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.