CLICKHERE : వామ్మో...నదియా కూతురు ఇప్పుడు ఇలా ఉందా
ముందుగా మార్చి 31 లోపు రూ.99 చెల్లించి జియో ప్రైమ్ ప్రత్యేక ప్లాన్ లో సభ్యత్వం తీసుకుంటే ఏప్రిల్ 1 నుండి సంవత్సరం వరకు అన్ని వాయిస్ కాల్స్ ఫ్రీ మరియు రోమింగ్ ఛార్జీలు ఉండవు. దీనితో పాటు ప్రతీ నెల 303 రూపాయలతో రీచార్జ్ చేయించుకుంటే సంవత్సరం వరకు ఉచిత డేటా కూడా పొందవచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా ఇతర టారిఫ్ లు అందుబాటులో ఉంటాయని, ప్రతి టారిఫ్ రేటు ప్రకారం ఇతర టెలికాం కంపెనీలు అందిస్తున్న డేటా కన్నా జియో 20 శాతం అదనంగా డేటాను ఇస్తుందని ప్రకటించారు ముఖేష్. మరి ఎంత మంది డబ్బులు కట్టి జియో సర్వీసును వాడతారో తెలియాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.

