ముడతలు తగ్గి ముఖం మృదువుగా ఉండాలంటే...

ముందుగా లేతకొబ్బరిని పేస్ట్ చేసుకుని చిటికెడు చందనం పొడి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గి చర్మం మృదువుగా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top