ఒకవైపు స్త్రీ, మరోవైపు పురుషమూర్తి విగ్రహం ఉన్న ఆలయం ఎక్కడ ఉంది?

తూర్పుగోదావరి జిల్లా ర్యాలిలో జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో ఈ విగ్రహం ఉంది. ఐదడుగుల విగ్రహానికి ఒకవైపు కేశవస్వామి, రెండోవైపు జగన్మోహిని మూర్తులు ఉన్నాయి. ప్రపంచంలో ఇలాంటి ఆలయం ఇది ఒక్కటే. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే... విగ్రహం పాదాల కింద నీరు ఊరుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రదేశం రావులపాలేనికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top