వయసు పెరిగేకొద్దీ ముఖ సౌందర్యం తగ్గిపోతుంటుంది. దీంతో చాలామంది తాము ముసలివాళ్ళమయ్యామన్న బెంగ ఎక్కువగా ఉంటుంది. ఆ బెంగను దూరంచేసుకునేందుకు ఓ చిన్ని చిట్కా మీ కోసం...
CLICKHERE :రాజమౌళి అనుష్క కీ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు?
ముఖంపై ముడతలు ఏర్పడుతుంటే అరటి పండు దివ్యౌషధంలా పని చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు. ప్రతి రోజూ బాగా మాగిన ఒక అరటి పండుని మెత్తగా గుజ్జులాగా తయారుచేసుకుని ఆ గుజ్జును ముఖానికి పట్టించాలి.
CLICKHERE : పళ్ళతో పాటు వాటి తొక్కలు కూడా మనకు ఎలా ఉపయోగపడతాయో చూడండి
ఇలా ఒక ఇరవై నిమిషాలపాటు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. మెత్తటి టవల్ తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తుంటే ముఖంపై ముడతలు మటుమాయమవుతాయి.
CLICKHERE : ఒత్తయిన జుట్టుకోసం... ఏం చేయాలంటే?
CLICKHERE : ఎన్టీఆర్ ఇంటి గురించి తెలిస్తే షాక్ అవ్వలసిందే
CLICKHERE : మలబద్దకం నుండి ఉపశమనం పొందాలంటే...ఇంటి చిట్కాలు
CLICKHERE :రాజమౌళి అనుష్క కీ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు?
ముఖంపై ముడతలు ఏర్పడుతుంటే అరటి పండు దివ్యౌషధంలా పని చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు. ప్రతి రోజూ బాగా మాగిన ఒక అరటి పండుని మెత్తగా గుజ్జులాగా తయారుచేసుకుని ఆ గుజ్జును ముఖానికి పట్టించాలి.
CLICKHERE : ఒత్తయిన జుట్టుకోసం... ఏం చేయాలంటే?
CLICKHERE : ఎన్టీఆర్ ఇంటి గురించి తెలిస్తే షాక్ అవ్వలసిందే
CLICKHERE : మలబద్దకం నుండి ఉపశమనం పొందాలంటే...ఇంటి చిట్కాలు