సాధారణంగా చాలా మంది బియ్యం కడిగిన నీటిని మొక్కలకు పోయటమో లేదా పశువులకు త్రాగించటమో చేస్తూ ఉంటారు. అయితే నిపుణులు మాత్రం ఈ నీటిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. వాటిపై ఒక లుక్ వేద్దాం.
మొటిమలతో బాధ పడేవారు బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని తరచుగా శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గటమే కాకుండా ముఖం అందం కూడా పెరుగుతుంది.
మొటిమలతో బాధ పడేవారు బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని తరచుగా శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గటమే కాకుండా ముఖం అందం కూడా పెరుగుతుంది.
CLICKHERE : వెల్లుల్లి చేసే మాయ తెలిస్తే... షాక్ అవ్వాల్సిందే
అయితే బియ్యం కడిగిన నీటితో నేరుగా ముఖాన్ని కడగకూడదు. ఆ నీటిలో టిష్యు పేపర్ ముంచి ముఖానికి అప్లై చేయాలి.
ఈ నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా, జట్టుకు కూడా అదనపు బలాన్ని ఇస్తాయి.
ఈ నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా, జట్టుకు కూడా అదనపు బలాన్ని ఇస్తాయి.
CLICKHERE : హీరోయిన్ టబు గురించి నాగార్జున చెప్పిన షాకింగ్ విషయాలు
ఈ నీళ్లు హెయిర్ కండీషనర్గా పనిచేస్తాయి. ఈ నీటిలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్, లావెండర్ ఆయిల్ వేసి కలిపి తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలా స్నానము చేయాలి.
చర్మంపై రాషెస్ ఉన్నప్పుడు ఈ నీటితో ముఖాన్ని కడిగితే మంచి ఫలితం కనపడుతుంది.
ఈ నీళ్లు హెయిర్ కండీషనర్గా పనిచేస్తాయి. ఈ నీటిలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్, లావెండర్ ఆయిల్ వేసి కలిపి తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలా స్నానము చేయాలి.
చర్మంపై రాషెస్ ఉన్నప్పుడు ఈ నీటితో ముఖాన్ని కడిగితే మంచి ఫలితం కనపడుతుంది.
CLICKHERE : ఇండియాలో ఫెమస్ మరియు సంపన్న దేవాలయాలు
CLICKHERE : ఎన్టీఆర్ ఇంటి గురించి తెలిస్తే షాక్ అవ్వవలసిందే
CLICKHERE : శోభన్ బాబు జీవితం గురించి తెలియని షాకింగ్ నిజాలు