టివీ రంగాన్ని ఏలుతున్న బుల్లితెర స్టార్స్ గురించి తెలిస్తే....షాక్

బుల్లితెరపై ఎంత మంది యాంకర్స్ వచ్చినా వీరి హవా ఇప్పటివరకు అలాగే కొనసాగుతుంది. వీరిని డీ కొట్టేవారు ఎవరు లేరు. వీరు గత ఇరవై సంవత్సరాల వీరు టివీ రంగాన్ని ఏలుతున్నారు. వీరు హీరో,హీరోయిన్ స్థాయిలో ఆదరణ పొందుతున్నారు. వీరు బుల్లితెర స్టార్స్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.

CLICKHERE : అందానికి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు ఎగ్ వైట్ తో ఇలా చేయండి...కేవలం రూ 5 ఖర్చు


సుమ
సుమ రెండు శతాబ్దాల నుండి టివీ రంగంలో ఉంది. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఆమె తెలుగులో టాప్ యాంకర్. అంతేకాక 'బుల్లితెర మహారాణి' పేరొందింది. అలాగే ఆమె అత్యదిక పారితోషికం తీసుకుంటున్న యాంకర్.

ఝాన్సీ
ఝాన్సీ కూడా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఆమె మంచి నటే కాకుండా మంచి యాంకర్ కూడా. ఆమె సుమారుగా 20 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులకు సుపరిచతం. యాంకర్ సుమ,ఝాన్సీ మంచి స్నేహితులు.

CLICKHERE : ప్రతి రోజు ఉసిరికాయను తినటం వలన ఎన్ని లాభాలో తెలుసా?

ఉదయభాను
ఉదయభాను సుమారుగా 20 సంవత్సరాల నుండి తెలుగు ప్రేక్షకులకు సుపరిచతం. ఆమె కొన్ని టాలీవుడ్ సినిమాల్లో నటించమే కాకుండా ఐటం పాటలను కూడా చేసింది.

అనసూయ
అనసూయ ఈ టివీలో ప్రసారం అవుతున్న 'జబర్జస్ట్' కార్యక్రమం ద్వారా పాపులారిటి ని సంపాదించింది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కూడా కీలకమైన రోల్స్ చేస్తుంది.

CLICKHERE : రవి లాస్య మధ్యలోకి శ్రీముఖి ఎందుకు వచ్చిందో తెలిస్తే...షాక్


రష్మి గౌతమ్
అనసూయ 'జబర్జస్ట్' షో నుండి తప్పుకున్నాక రష్మి గౌతమ్ ఆ స్థానాన్ని ఆక్రమించి పాపులర్ అయింది. ఈ షో కి ముందు కొన్ని సినిమాల్లో నటించినా రష్మి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ప్రస్తుతం టాప్ యాంకర్స్ లలో ఒకరిగా ఉంది.

ప్రదీప్
ప్రదీప్ జీ తెలుగులో ప్రసారం అయిన 'గడసరి అత్త సొగసరి కోడలు' కార్యక్రమానికి యాంకర్ చేసి బుల్లితెరకు పరిచయం అయ్యాడు. ప్రదీప్ వెండితెర మరియు బుల్లితెర రెండింటిలోను బిజీగా ఉన్నాడు.

CLICKHERE : అబ్బాయిల్లో జుట్టు రాలడాన్ని తగ్గించే చిట్కాలు


CLICKHERE: విక్స్ తో ఉన్న లాభాలు తెలిస్తే....షాక్ అవ్వాల్సిందే


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top