సామాన్యుడి వాయుస్ వినిపించిన ప్రాసాద్ ఎవరో తెలుసా?

నల్ల ధనాన్ని రూపుమాపడానికి పెద్ద నోట్లు రద్దీ అని మోడీ ప్రకటించిన తరవాత కొందరు పాజిటివ్ గా మరికొందరు నెగటివ్ గా తీసుకున్నారు. సామాన్యులు ముందు వావ్ అన్నా తరవాత వారు పడే పాట్లుతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ నరేంద్రమోడిగారు నమస్కారం నాపేరు ప్రసాద్… నేను బాలా నగర్లో ఉంటున్నానంటు మొదలైన ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఈ వీడియోనే. ఇంతకీ ఆ ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడా లేదా? అతనికి వ్యాపారం ఉండాలేదా? అతను బాలా నగర్లో ఉంటున్నాడా లేదా అనేది ఇంతవరకు తెలియదు కాని…


CLICKHERE : నోట్ల రద్దుతో బయటికొచ్చిన బిచ్చగాళ్ళ డబ్బు..ఎంత దాచారో తెలిస్తే షాక్ అవుతారు..!


ఆ వీడియోలో వాయిస్ మాత్రం ప్రసాద్ ది కాదు. ప్రస్సాద్ అనే వ్యక్తి లెటర్ పంపగా హరికృష్ణ అనే ఓ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ డ్యూటిలో భాగంగా చదివాడు. అయితే ఈ ఉత్తరాన్ని తను ఫీల్ అవుతూ మరీ చదివానని అందుకే అంత బాగా వచ్చిందని, 100 కోట్ల మంది సమస్యని తన సమస్యగా భావించి ఈ లేఖ హరి చదివానని, తను చెప్పిన వీడియో ఇంత వైరల్ అయ్యి అందరు హృదయాలను టచ్ చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఆ బాధ తను కూడా ఫీల్ అవ్వడం వలనే అంత రియల్ గా చెప్పగలిగానని హరి అన్నాడు.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top