రూ.500 కోట్ల ఖర్చుతో కేవలం గాలి జనార్దన్ రెడ్డి మాత్రమే తన కూతురి పెళ్లి చేశాడనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి కోట్ల రూపాయల పెళ్లిళ్లు చాలానే జరిగాయి. వాటిలో కొన్ని…
*లక్ష్మీ మిట్టల్ అనే బడా వ్యాపారవేత్త 2004లో తన కూతురు వనీషా పెళ్లిని రూ.220 కోట్ల ఖర్చుతో చేశాడు.
CLICKHERE : మోడీ మరో షాక్.. 2000 రూపాయల నోటు కూడా రద్దు?
*లక్ష్మీ మిట్టల్ అనే బడా వ్యాపారవేత్త 2004లో తన కూతురు వనీషా పెళ్లిని రూ.220 కోట్ల ఖర్చుతో చేశాడు.
CLICKHERE : మోడీ మరో షాక్.. 2000 రూపాయల నోటు కూడా రద్దు?
*2011లో అప్పటి కాంగ్రెస్ మంత్రి కన్వర్ సింగ్ తన్వర్ కుమారుడు లలిత్ పెళ్లి ఢిల్లీలో జరిగింది. దానికైన ఖర్చు రూ.250 కోట్లు.
*వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి కూతురు మల్లిక పెళ్లికి అయిన ఖర్చు రూ.100 కోట్లు.
*అమెరికాలో హోటల్ రంగ వ్యాపారంలో కోట్లు గడించిన విక్రమ్ చత్వాల్ పెళ్లికి రూ.100 కోట్లు ఖర్చు చేశారు.
CLICKHERE : గాలి కూతురి పెళ్ళిలో ప్రదీప్ కి దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్.. *వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి కూతురు మల్లిక పెళ్లికి అయిన ఖర్చు రూ.100 కోట్లు.
*అమెరికాలో హోటల్ రంగ వ్యాపారంలో కోట్లు గడించిన విక్రమ్ చత్వాల్ పెళ్లికి రూ.100 కోట్లు ఖర్చు చేశారు.
*సహారా చీఫ్ సుబ్రతా రాయ్ కుమారులు సుశాంతో, సీమంతోల పెళ్లికి రూ.552 కోట్ల దాకా ఖర్చు చేశారు. 2004లో వారి వివాహం జరిగింది.