CLICKHERE : మీ పేరు ఈ అక్షరంతో మొదలవుతుందా? ఐతే మీ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!!
ఈ ఆఫర్ను పొందాలంటే 4జి మొబైల్ కలిగిన యూజర్లు మార్చి 31 లోపు రూ.345తో రిచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మార్చి 31 లోపు చేయించుకున్న వారు తదుపరి 11 నెలలు ఇదే తరహా ఆఫర్ను పొందవచ్చు. జియో ప్రైమ్ ఆఫర్కు ఛాలెంజ్ విసురుతూ ఈ సరికొత్త ఆఫర్ను ఎయిర్ టెల్ ప్రకటించడం గమనార్హం.
CLICKHERE : ఇవి తింటే గాస్ట్రిక్ సమస్యలను దూరం చెయ్యొచ్చు...!
అలాగే, రూ.549తో రిచార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రం రోజుకు 1 జీపీ డాటాను ఎలాంటి ఆంక్షలు లేకుండా వినియోగించుకోవచ్చు. ఇది కూడా 28 రోజుల కాలపరిమితి కలిగివుంటుంది. అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న రూ.145 ప్లాన్లోనూ మార్పులు చేసింది ఎయిర్టెల్. ఈ మొత్తంతో రీచార్జ్ చేయించుకుంటే 28 రోజులపాటు ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ అన్లిమిటెడ్ కాల్స్, 2 జిబి డాటా వస్తుంది.

