చైతూ త‌ల్లి డుమ్మా.. అమ‌ల‌పై ఆగ్ర‌హం….?

నాగ‌చైత‌న్య, స‌మంతల ప్రేమ‌, నిశ్చితార్థం వ‌ర‌కూ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన చైతూ త‌ల్లి ల‌క్ష్మి ..ఎంగేజ్‌మెంట్ రోజున మౌనం దాల్చేసింది. వ‌చ్చిందో రాలేదో తెలియ‌న‌ట్టు..వ్య‌హ‌రించింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రో వైపు చైతూ, సామ్‌ల ప్రేమ‌కు మొద‌ట్లో నాగార్జున అంగీక‌రించ‌క‌పోయినా, నాగార్జున తొలి భార్య‌, చైతూ అమ్మ ల‌క్ష్మి(డాక్ట‌ర్ డి రామానాయుడు కుమార్తె) అన్నీ తానై ఈ వ్య‌వ‌హారాన్ని చ‌క్క‌దిద్దింది.


CLICKHERE : నీతా అంబానీ లైఫ్ స్టైల్ చూస్తే కళ్ళు జిగేల్‌మ‌నాల్సిందే

చైతూ స‌మంత‌ల ప్రేమ‌కు ఇరువైపుల పెద్ద‌ల నుంచి మొద‌ట్లో అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అప్పుడే చైతూ త‌ల్లి రంగంలోకి దిగి స‌మంత పేరెంట్స్‌తో చ‌ర్చించి మేట‌ర్‌ను సెటిల్ చేసింది. ఇటు నాగార్జున‌, అమ‌లల‌ను కూడా క‌న్విన్స్ చేసింది ల‌క్ష్మి అని ప్ర‌చారం సాగింది. ఇంత చేసిన ల‌క్ష్మి.. త‌న త‌న‌యుడు నిశ్చితార్థం రోజున డుమ్మా కొట్టేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

CLICKHERE : పైసా ఖర్చు లేకుండా మీకు పుట్టబోయేది అమ్మాయా...అబ్బాయా అనేది తెలుసుకోవచ్చు

చైత‌న్య‌ అమ్మ‌గా అమ‌ల త‌న స్థానం ఆక్ర‌మించ‌డంతో ల‌క్ష్మి ఆగ్ర‌హంగా వుంద‌ని మ‌రో టాక్ న‌డుస్తోంది. అయితే ల‌క్ష్మి క‌న్న‌వారు..అంటే దగ్గుబాటి ఫ్యామిలీ..నాగ‌చైత‌న్య నిశ్చితార్థం అంతా ద‌గ్గ‌రుండి జ‌రిపించారు. ఎంత‌యినా త‌మ ఇంటి ఆడ‌బిడ్డ త‌న‌యుడు చైతూ..అందుకే రామానాయుడు లేని లోటు క‌న‌ప‌డ‌కుండా..కుటుంబ‌స‌భ్యులంతా హాజ‌రై వేదిక‌ను క‌ళ‌క‌ళ‌లాడించారు. నాగ‌చైత‌న్య ప్రేమ పెళ్లి ప‌ట్టాలెక్కేందుకు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన త‌ల్లి ల‌క్ష్మి.. నిశ్చితార్ధానికి వ‌చ్చింద‌ని, అమ‌ల హ‌డావుడి చూసి మౌనం వ‌హించింద‌ని తెలుస్తోంది.

CLICKHERE : టాలీవుడ్ టాప్ స్టార్స్ వాళ్ళ అమ్మలను చూసారా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top