అంబానికి షాక్: 5 కోట్ల మంది జియోను వదిలేస్తున్నారు కారణం తెలిస్తే షాక్


రిలయన్స్‌ జియో ఉచిత ఆఫర్స్‌ ఈ రోజుతో పూర్తి కాబోతుంది. అలాగే రియో మెంబర్‌ షిప్‌ తీసుకోవడానికి కూడా నేడే చివరి రోజు అనే విషయం తెల్సిందే. ఇప్పటి వరకు అయిదు కోట్ల మంది మాత్రమే జియో ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ను తీసుకున్నారు. అంటే మిగిలిన అయిదు కోట్ల మంది ఉచిత ఆఫర్ల కోసమే జియోను తీసుకున్నట్లుగా తేలిపోయింది. రేపటి నుండి వారు జియో సిమ్‌ను పక్కకు పడేసే అవకాశాలున్నాయి.

CLICKHERE : పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారంపై దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ప్రభుత్వం!!

ముందు నుండి వాడుతున్న ఐడియా, ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలు కూడా తక్కువ రేటుకు డేటా ఆఫర్లను ఇవ్వనున్న నేపథ్యంలో కొత్త నెంబర్‌ను వాడాల్సిన అవసరం ఏంటి, పాత నెంబర్‌ను పక్కకు పెట్టాల్సిన పనేంటి అంటూ వినియోగదారులు భావిస్తున్నారు. ఈ అయిదు కోట్ల మంది వినియోగదారులు కూడా ఇదే విధంగా ఆలోచించి ఉంటారు అనే టాక్‌ వినిపిస్తుంది. జియోకు అయిదు కోట్ల వినియోగదారులు మిగిలే అవకాశాలున్నాయి. మొత్తానికి సునామిలా దూసుకు వచ్చిన జియోకు అనుకున్న స్థాయిలో ఆధరణ దక్కడం లేదని చెప్పాలి. ముందు ముందు పరిస్థితి మరెలా ఉంటుందో అని జియో వర్గాల వారు ఆందోళనలో ఉన్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top