CLICKHERE : భువనేశ్వరిని ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పిన బాబు..
తనను గెస్ట్ హౌజ్ కి పిలిచి వాడుకున్నాడని కనీసం డబ్బు కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. ఇలా ప్రతిసారి ఏదో వివాదాలు జబర్ధస్త్ ని చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా తాజాగా 31 మార్చి 2017 లో ప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో సుదీర్, రాం ప్రసాద్ తో ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చానని చెప్తాడు. అప్పుడే గెటప్ శీను ఎంటర్ అయి ఎవడ్రా నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చింది అని అడుగుతాడు. దాంతో సుదీర్ వెంటనే స్పందిస్తూ నీ కూతురికి ఎవరిచ్చారు...మీ ఆవిడకిచ్చాను అంటూ సమాధానం చెప్తాడు...అయితే స్కిట్ పూర్తయిన తర్వాత యాంకర్ రష్మీ అక్కడకు వచ్చి ఇదేం స్కిట్ అని ప్రశ్నించింది.
CLICKHERE : యాంకర్ సుమ వయసు అసలు డేట్ అఫ్ బర్త్ తెలుసా..తెలిస్తే షాక్ !
దీంతో గెటప్ శీను నువ్వు ఎక్కువ చేయకు అని అనడంతో..వెంటనే నాగబాబు రోజాలు కూడా సుదీర్ టీం పై ఒక్కసారే కోపం తెచ్చుకున్నారు. మీకు ఈ మధ్య కాస్త పొగరు, అహంకారం, ఈగో బాగా పెరిగాయి అనడంతో.. వెంటనే గెటప్ శీను.. నాగబాబు, రోజాలనుద్దేసించి మీరు స్కిట్ చేయండి అని పొగరుగా సమాధానం ఇచ్చాడు. దీంతో దీన్ని ఇష్యూ చేయాలనుకుంటున్నారా..అసలు ఏంటీ మీ ఉద్దేశ్యం అంటూ..అవుట్ ఆఫ్ మై సైట్ అని వార్నింగ్ ఇవ్వడంతో గొడవ పూర్తయింది. అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కు ఆదరణ తగ్గుతుండడం.. వివాదాలకు లోనవుతుండడం తో వ్యూస్ కోసం కావాలనే ఈ వివాదం సృష్టించారని కొంత మంది అంటున్నారు.