రెండు టీ స్పూన్ల చందనం పొడిలో రెండు టీ స్పూన్ల తేనె, రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి ప్యాక్ వేసుకుని 10-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తే ముఖంపైన ముడతలు తగ్గి చర్మం మృదువుగా ఉంటుంది.