- సీజన్ మారుతోంది. ఈ సమయంలో చర్మం తర చూ పొడిబారుతుంది. మృత కణాలు పెరుగుతుం టాయి. చర్మానికి మాయిశ్చరైజింగ్ నిచ్చే స్క్రబ్ను ఉపయోగించాలి. ఇందుకోసం...కప్పు, బ్రౌన్షుగర్, అరకప్పు బాదం నూనె, రెండు టీ స్పూన్ల తెనె, టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్లను ఒక పాత్రలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకొని ముఖం, చేతులు, భుజాలు.... శరీరమంతా వలయాకారంగా రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి. తర్వాత స్నానానికి నలుగుపిండిని ఉపయోగించాలి.
- టీ స్పూన్ ముల్తానీ మట్టి, టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ తేనె, పావు టీ స్పూన్ బాదం నూనెను పేస్టలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజు చర్మం పొడిబార కుండా, కాంతి వంతంగా తయారవుతుంది.
వణికే చలిలో మేలైన్ స్క్రబ్స్
11:14:00 AM
Share to other apps