భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగితే ఇక అంతే

మానవ శరీరంలో అనేక భాగాలుంటాయి. కానీ మన శారీరక దఃఖాలకి ప్రధాన కారణం కడుపు. అదేనండీ పొట్ట భాగం. మనకు వచ్చే శారీరక దుఃఖాలలో 90% పొట్ట వల్ల వస్తాయంట. 10% మిగిలిన అవయవాల వల్ల వస్తాయంట. అంటే మోకాళ్ళ వల్ల, భుజాల వల్ల, హృదయం వల్ల, మెదడు వల్ల ఇలాంటివి 10% మాత్రమే, ఎయితే ఎక్కువ రోగాలకి చికిత్స కంటే, రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానం అంటారు.

CLICKHERE : సిల్క్ స్మిత గురించి తెలియని షాకింగ్ నిజాలు

మనం తిన్న ఆహారం పొట్టలో సక్రమంగా జీర్ణం అయిన తర్వాతనే, అది రసంగా మారి, మాంసం, మజ్జ, రక్తము, వీర్యము, మేద, మలం, మూత్రము ఇలా తయారవుతాయి. కాబట్టి తినడం ఎంత ప్రధానమో సక్రమంగా జీర్ణమవటం అంతే ప్రధానం.

CLICKHERE : ఆరోగ్యంగా వున్న మనిషి రోజు ఎన్ని సార్లు టాయెలెట్ కి వెళ్తాడో తెలుసా ?

“భోజనాంతే విషం వారీ”, అంటే భోజనం చివర నీరు త్రాగడం విషంతో సమానము. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. అక్కడ అగ్ని( జఠరాగ్ని ) ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇది ప్రధానమైన అంశం.

CLICKHERE : వీళ్ళ అసలు రూపం చూస్తే ....షాక్ అవ్వాల్సిందే


మనం నోట్లో మొదటి ముద్ద పెట్టుకోగానే లాలజలం ఊరుతుంది. వెంటనే ఆహారాన్ని పచనం చేయడానికి జఠరాగ్ని ప్రజ్వలిస్తుంది. ఇదేసమయంలో మనం గటగటా నీళ్లు తాగితే, ఆ నీరు జఠరాగ్నిని చల్లబరుస్తుంది. ఇక తిన్న భోజనం అరగదు, కుళ్ళి పోతుంది. ఆ కుళ్ళిన ఆహారం వలన విష వాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది. 

CLICKHERE : ఆహారం బాగా నమిలి తినకపోతే ఏమవుతుందో తెలిస్తే...షాక్

మొట్టమొదట గ్యాస్ ట్రబల్, గొంతులోమంట, గుండెలో మంట, ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ మొదలయిన వన్నీ వస్తాయట. చివరగా వచ్చేది క్యాన్సర్. ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు. అందుకే మనం కూడా ఈనియమం పాటించి రోగాలకు దూరంగా ఉందామా.?

CLICKHERE : పిల్లలు పుట్టకపోవటానికి ఆడ-మగలో అధిక కారణం ఎవరో తెలుసా?

CLICKHERE : పరగడుపున మంచినీరు త్రాగితే ఏమవుతుందో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top