ఈ నలుగురు యాంకర్స్ లో ఎం నచ్చి ఫ్లాట్ అవుతున్నారు ?

ఈ మధ్య వెండితెర మీదే కాకుండా బుల్లితెర మీద కూడా అందాల ఆరబోత ఎక్కువ అయ్యిపోయింది. ముఖ్యంగా నలుగురు యాంకర్స్ తమ సోకుల గళాలతో ఆడియన్స్ ని ప్లాట్ చేస్తున్నారు. వారే అనసూయ,రేష్మి,శ్రీముఖి,శ్యామల. శ్యామల గురించి చెప్పాలంటే ఆమె ఎప్పీరియన్స్ ప్లస్..ట్రెడిషనల్ గా మురిపించాలన్న...కాస్త మోడరన్ టచ్ ఇచ్చి మురిపించాలన్నా ఆమెకే సాధ్యం అవుతుంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను వేస్తున్న శ్యామల వెండితెర మీద తనకు ఉన్న ఫాలోయింగ్ చూసి ఇక వెండితెరకే నా ప్రాధాన్యత అని చెప్పేసింది.



CLICKHERE : ముఖంపై నల్లమచ్చలు తగ్గాలంటే ఏం చేయాలి?

ఇక తన భారీ అందాలతో బుల్లితెర మీద యాంకర్ గా ఒక ఊపు ఊపి ఇప్పుడు వెండితెరని షేక్ చేస్తుంది అనసూయ. అమ్మడి ముఖంలో కనిపించే చిలిపి ఎక్సప్రెషన్...డ్రెసింగ్ స్టైల్ ని బట్టి జబర్జస్ట్ నుంచి వెళ్ళిపోయినా సరే మరి తెచ్చి పెట్టుకున్నారు. సోగ్గాడే చిన్నినాయనా అంటూ టాలీవుడ్ మన్మధుడినే ప్లాట్ చేసిన ఈ అమ్మడు కొత్తగా నాతో డేట్ కి వస్తారా అంటూ కుర్ర హీరోలతో కాస్త ఎక్కువగా మూవ్ అవుతూ సినిమా ఛాన్స్ లు పట్టేస్తుంది.

CLICKHERE : ఎన్టీఆర్ భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు


ఇక అనసూయ తర్వాత రేష్మి. మొదట సినిమాల్లో నటించిన అంతగా పేరు రాలేదు. చిట్టి పొట్టి డ్రెస్ లతో జబర్జస్ట్ లో యాంకరింగ్ చేసి అందరిని ఆమె వైపు తిప్పుకుంది. ఈ మధ్య కాలంలో విపరీతమైన క్రేజ్ పెంచుకున్న యాంకర్ శ్రీముఖి. ఈమెకు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేసే కెపాసిటీ ఎక్కువగా ఉండటంతో కుర్రాళ్ళు కూడా ఈమె వైపుకు తిరుగుతున్నారు. ఈ భామ టాలెంట్ కన్నా అందాలను చూపటంలో శ్రద్ద పెడుతుంది.


కేకు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే.....


ఆవకాయ బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే......
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top