ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

13వతేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్‌బోర్డు సెక్రటరీ ఉదయలక్ష్మి తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్నామని, గతేడాదికంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నామని ఉదయలక్ష్మి తెలిపారు. ఇంటర్‌ ప్రథమ.. ద్వితీయ సంవత్సరం కలిపి 10.3 లక్షల మంది పరీక్షలు రాశారని ఆమె పేర్కొన్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top