లాస్యతో ఎంగేజ్మెంట్ అయిన మంజునాథ్ గురించి వివరంగా....

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. పలు టివి షోస్ లలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లాస్య త్వరలో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతోంది. నిన్న లాస్య ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని లాస్య తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించింది. వరుడు పేరు మంజునాధ్. ఈ అబ్బాయి తెలుగు అబ్బాయి కాదు మరాఠీ అబ్బాయి.


CLICKHERE : నిహారిక నిల‌బ‌డ‌లేదా..?మెగా ఫ్యామిలీ వ‌ద్దంటోందా..?

కొంత కాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ రోజు న జీవితంలో ప్రత్యేకమైన రోజు. నా సోల్ మెట్ తో ఎంగేజ్మెంట్ జరుగుతునందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రేమ ఎంతో విలువైనది అంటూ లాస్య పేర్కొంది. లాస్య తన ఎంగేజ్మెంట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. లాస్యకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తన జీవితంలో అత్యంత విలువైన క్షణాలను లాస్య అభిమానులతో షేర్ చేసుకుంటూ ఈ పోస్ట్ చేసారు.

CLICKHERE : చైతూ త‌ల్లి డుమ్మా.. అమ‌ల‌పై ఆగ్ర‌హం….?
గతంలో లాస్యకు యాంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఎఫైర్ ఉన్నట్టు వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. ఆ వార్తను ఇద్దరు త్రోసిపుచ్చారు. అయితే లాస్య,మంజునాథ్ ల వివాహం ఎప్పుడో అనేది క్లారిటీ ఇవ్వలేదు.

CLICKHERE : నీతా అంబానీ లైఫ్ స్టైల్ చూస్తే కళ్ళు జిగేల్‌మ‌నాల్సిందే

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top